భారత్ లో కొత్తగా 18,177 కరోనా కేసులు

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్న మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 18,177 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 217 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,435కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,47,220యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,27,310గా ఉంది.

Written By: Suresh, Updated On : January 3, 2021 10:57 am
Follow us on

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్న మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 18,177 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 217 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,435కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,47,220యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,27,310గా ఉంది.