రాజు ఇంకా బ్రతికే ఉన్నాడని.. రాజు భార్య మౌనికకు పోలీసుల ఫోన్.. మరికొద్ది సేపట్లో మిమ్మల్ని తీసుకెళ్తామంటూ పోలీసులు ఫోన్ చేసి చెప్పారంటున్న రాజు భార్య మౌనిక…పోలీసుల ఫోన్ కాల్ తో అయోమయంలో రాజు భార్య, బంధువులు. అయితే రాజు ఈ ఉదయం రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడని.. అతడి శవం అక్కడే ఉందని అన్ని మీడియా చానెల్స్ లో వచ్చింది. కానీ రాజు భార్యకు మరి ఫోన్ ఎవరు చేశారు? ఇంకా బతికే ఉన్నాడని ఎలా చెప్పారు? ఇది నిజమా? లేక అబద్దమా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి రాజు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే..