క్రీడలుT20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లోకి కొత్త జట్లు.. టాప్ జట్లకు ఇది...

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లోకి కొత్త జట్లు.. టాప్ జట్లకు ఇది ఛాలెంజ్

T20 World Cup 2022: ప్రపంచంలో టీ20 మ్యాచులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో చాలా దేశాలు టీ 20 ఆటలు ఆడేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా పోటీ వాతావరణం పెరిగిపోతోంది. పొట్టి క్రికెట్ కు అన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. త్వరలో ఆస్ర్టేలియాలో జరగనున్న ప్రపంచ కప్ కోసం కొత్త జట్లు ముందుకు రానున్నాయి. ప్రధాన జట్లకు కూడా పోటీ పెరగనుంది. ఇప్పటికే మన దేశం ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. తరువాత కూడా పలు దేశాల్లో టూర్లకు వెళ్లనుంది. వచ్చే ప్రపంచ కప్ కు సన్నద్ధం అవుతోంది.

T20 World Cup 2022
T20 World Cup 2022

పోటీ పెరిగినందున అన్ని దేశాలు కూడా కప్ గెలవాలనే భావిస్తున్నాయి. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ 20 మ్యాచుల ప్రాధాన్యం పెరిగిపోతోంది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ నే నమ్ముకుంటున్నాయి. వన్డే క్రికెట్ కు కూడా పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఆయ దేశా జట్లు బిజీ షెడ్యూల్ తో ముందుకు సాగుతున్నాయి. ప్రతి దేశం ఏదో ఒక దేశంతో ఆటలోనే కొనసాగుతోంది. రాబోయే కాలంలో టీ 20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి.

Also Read: Dalits in AP: ఏపీలో దగాపడ్డ దళితులు.. నోరు మెదపని దళిత మేధావులు

అక్టోబర్ 16 టీ 20 ప్రపంచ కప్ సంరంభం షురూ కానుంది. దీనికి వేదిక ఆస్ట్రేలియా అవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మమ్మరం అయ్యాయి. టీ 20 ప్రపంచ కప్ లో గెలిచి తమ సత్తా చాటాలని అన్ని దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఆట తీరు మెరుగుపరుచుకునే పనిలో పడిపోయాయి. ఆటలో మెలకువలు నేర్చుకుని ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించాలని రెడీ అవుతున్నాయి. నేటి నుంచి సరిగా వంద రోజులకు ప్రపంచ సంగ్రామం ప్రారంభం కానుందని తెలుస్తోంది. టాప్ జట్లకు ఇదో చాలెంజ్ గా మారనుంది. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి.

T20 World Cup 2022
T20 World Cup 2022

టీ 20 ప్రపంచ కప్ లోకి రెండు దేశాలు ప్రవేశించనున్నాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో టీ 20 సంగ్రామంలో కీలక పోరు జరగనుంది. ఈ రెండు జట్లు తమ ప్రతిభ ఆధారంగా వచ్చే వరల్డ్ కప్ లో పాల్గొని పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీ 20 జట్లు తమ ఆటతీరు మెరుగుపరుచుకుని విజయయాత్ర కొనసాగించాలని చూస్తున్నాయి. మొత్తానికి వరల్డ్ కప్ లో రాణించి కప్ కైవసం చేసుకోవాలని అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. టీ 20 పోటీలు రసవత్తరంగా సాగునున్నాయి.

Also Read:Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Most Popular

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...
Exit mobile version