లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం.. సజ్జనార్

లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మినహాయింపు ఇచ్చిన టైంలోనే ప్రజలు బయటికి రావాలన్నారు. గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని, చెక్ పోస్ట్ ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని సజ్జనార్ తెలిపారు. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో మినహయింపు సమయాల్లో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

Written By: Suresh, Updated On : May 23, 2021 5:00 pm
Follow us on

లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మినహాయింపు ఇచ్చిన టైంలోనే ప్రజలు బయటికి రావాలన్నారు. గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని, చెక్ పోస్ట్ ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని సజ్జనార్ తెలిపారు. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో మినహయింపు సమయాల్లో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.