విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ

ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు విజయసాయి రెడ్డి ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సైతం గడువు కోరడంతో విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

Written By: Suresh, Updated On : August 10, 2021 11:55 am
Follow us on

ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు విజయసాయి రెడ్డి ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సైతం గడువు కోరడంతో విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.