Site icon OkTelugu

టీఎస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతి

తెలంగాన హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేశవరావు మృతితో తెలంగాణ వ్యాప్తంగా కోర్టులకు హైకోర్టు రిజిస్టర్ జనరల్ సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Exit mobile version