నా భూమినే మార్చేస్తారా? పరిటాల సునీత

అధికార ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటివారు పనితీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు భూదస్త్రాలు, ఆన్ లైన్ వివరాలు తారుమారు చేస్తున్నారని విమర్శించారు. కనగానపల్లి మండలంలో తన పేరున ఉన్న పట్టాభూమిని వేరొకరి పేరున మార్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేకుకోవచ్చన్నారు.

Written By: Suresh, Updated On : June 30, 2021 9:47 am
Follow us on

అధికార ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటివారు పనితీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు భూదస్త్రాలు, ఆన్ లైన్ వివరాలు తారుమారు చేస్తున్నారని విమర్శించారు. కనగానపల్లి మండలంలో తన పేరున ఉన్న పట్టాభూమిని వేరొకరి పేరున మార్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేకుకోవచ్చన్నారు.