Taliban: రిపోర్టర్ ను చితకబాదిన తాలిబన్లు..

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కాబూల్ లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ ను చితకబాదారు. టోలో న్యూస్ కు చెందిన జియార్ యాద్ అనే జర్నలిస్టును తాలిబన్లు కొట్టారు. తొలుత తాలిబన్ల దాడిలో జర్నలిస్టు జియార్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఘటన టోల్ న్యూస్ ఖండించింది. దేశంంలో ఉన్న పేదరికం, నిరుద్యోగ అంశాలపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో జియార్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : August 26, 2021 12:21 pm
Follow us on

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కాబూల్ లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ ను చితకబాదారు. టోలో న్యూస్ కు చెందిన జియార్ యాద్ అనే జర్నలిస్టును తాలిబన్లు కొట్టారు. తొలుత తాలిబన్ల దాడిలో జర్నలిస్టు జియార్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఘటన టోల్ న్యూస్ ఖండించింది. దేశంంలో ఉన్న పేదరికం, నిరుద్యోగ అంశాలపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో జియార్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది.