Homeజాతీయం - అంతర్జాతీయంకేరళపై సుప్రీం సీరియస్

కేరళపై సుప్రీం సీరియస్

బక్రీద్ పండుగ కు కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడిలించింది. వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన పై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేరళ ప్రభుత్వ వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. బక్రీద్ పండుగ కోసం కోవిడ్ నిబంధనలను సడలించడం పై ఆ రాష్ట్ర ప్రభుత్వం పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల కొత్తగా ఏవైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే, అలాంటి ఘటనలకు కోర్టు ముందుకు తీసుకువస్తే అప్పడు కేరళపై చర్యలు తీసుకుంటామని సుప్రీం వెల్లడించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version