ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపండి.. శ్రీనివాస్ గౌడ్

కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమని చెప్పారు. మహబూబ్ నగర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అని ప్రశ్నించారు.

Written By: Velishala Suresh, Updated On : July 1, 2021 1:40 pm
Follow us on

కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమని చెప్పారు. మహబూబ్ నగర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అని ప్రశ్నించారు.