భూ సమస్యల పరిష్యారానికి ప్రత్యేక డ్రైవ్

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోజుకు 20 శాతం చొప్పున పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. రైతు బంధు చెల్లింపులకు జూన్ 10 కటాఫ్ తేదీ  ఈ లోపు అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Written By: Velishala Suresh, Updated On : June 1, 2021 1:04 pm
Follow us on

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోజుకు 20 శాతం చొప్పున పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. రైతు బంధు చెల్లింపులకు జూన్ 10 కటాఫ్ తేదీ  ఈ లోపు అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.