Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)
దేశంలో కొత్తగా 34,403 కరోనా కేసులు వెలుగుచేశాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,33,81,728కు చేరింది. కొత్తగా 320 మంది కరోనా ధాటికి బలవ్వగా మరణాల సంఖ్య 4,44,248 కు పెరిగింది. మరో 37,950 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3,25,98,424కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,39,056 యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో ఇప్పటి వరకు 77,24 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.