ఈటలను పరామర్శించిన బండి సంజయ్

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈటల రాజేందర్ శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

Written By: Suresh, Updated On : July 31, 2021 11:54 am
Follow us on

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈటల రాజేందర్ శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.