తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న బావిలో బైక్ పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Written By: Suresh, Updated On : June 28, 2021 6:20 pm
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న బావిలో బైక్ పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.