Revanth Reddy: సైదాబాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన దుర్మార్గమని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అటు, ఈ ఘటనపై స్పందించిన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్ష పడేలా చేయాలని కోరారు.

Written By: Suresh, Updated On : September 13, 2021 1:39 pm
Follow us on

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన దుర్మార్గమని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అటు, ఈ ఘటనపై స్పందించిన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్ష పడేలా చేయాలని కోరారు.