హైదరాబాద్ లో జవహర్ నగర్ పీఎస్ పరిధి జమ్మిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సొంత బంధువువే అత్యాచారం చేశాడు. బాలికను అత్యాచారం చేసి మద్యం తాగుతుండగా తలిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.