Site icon OkTelugu

జగన్ అక్రమాస్తుల కేసులపై రఘురామ పిల్

High Court

High Court

High Court

జగన్ అక్రమాస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన అంశాలను వదిలిపెట్టాలని రఘురామ ఆరోపించారు. కేసులను తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయన్నారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరారు.

Exit mobile version