
ప్రధాని నంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశాడు. గత పది రోజుల కిందట కరోనా బారినపడగా అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. కరోనా సోకడంతో సివిల్ హాస్పిటల్ లో చేర్చామని చికిత్స పొందతూ కన్నుమూశారని పేర్కొన్నారు.