ramnath kovind
ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లిమెంట్ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులను ఆమోదించడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మధ్యే విపక్ష పార్టీ సభ్యులు బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తిని తెలియజేశారు.