కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డి

రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారని ఏపీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ స్వయంగా సీఎం జగన్ తోనే ఈ మాటలన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలకు తానే ప్రత్యేక్ష సాక్షినని చెప్పారు. రాయలసీమకు తాగు, సాగు నీరందించేలా చూడాలని కేసీఆరే సూచించారని పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామని పెద్దిరెడ్డి వివరించారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని పెద్దరెడ్డి ఆక్షేపించారు.

Written By: Suresh, Updated On : June 25, 2021 7:13 pm
Follow us on

రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారని ఏపీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ స్వయంగా సీఎం జగన్ తోనే ఈ మాటలన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలకు తానే ప్రత్యేక్ష సాక్షినని చెప్పారు. రాయలసీమకు తాగు, సాగు నీరందించేలా చూడాలని కేసీఆరే సూచించారని పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామని పెద్దిరెడ్డి వివరించారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని పెద్దరెడ్డి ఆక్షేపించారు.