మంత్రి బుగ్గనకు పయ్యావుల కౌంటర్

మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటరిచ్చారు. బుగ్గన సమాధానం సరిగా లేదని తప్పుబట్టారు. తాను ఏడు నిమిషాలు మాట్లాడిన అంశానికి ఆయన 55 నిమిషాలు మాట్లాడారని పేర్కొన్నారు. ఎక్కడా వివరణ ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలకు దిగారని ఆక్షేపించారు. మూడు రోజుల తర్వాత అధికారులు చెప్పినట్లు బుగ్గన చెప్పారని విమర్శించారు. గవర్నర్ బిశ్వభూషణ్ కు తాము ఇచ్చిన లేఖపై బుగ్గన తేలికగా మాట్లాడారని పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : July 13, 2021 6:54 pm
Follow us on

మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటరిచ్చారు. బుగ్గన సమాధానం సరిగా లేదని తప్పుబట్టారు. తాను ఏడు నిమిషాలు మాట్లాడిన అంశానికి ఆయన 55 నిమిషాలు మాట్లాడారని పేర్కొన్నారు. ఎక్కడా వివరణ ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలకు దిగారని ఆక్షేపించారు. మూడు రోజుల తర్వాత అధికారులు చెప్పినట్లు బుగ్గన చెప్పారని విమర్శించారు. గవర్నర్ బిశ్వభూషణ్ కు తాము ఇచ్చిన లేఖపై బుగ్గన తేలికగా మాట్లాడారని పేర్కొన్నారు.