కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రంతో సమన్వయం చేసుకోలేకపోయామని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీ ఒక్కటే కాకుండా ప్రపంచమంతా అప్పులు చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో నీతి ఆయోగ్, రైల్వే శాఖ మంత్రులను […]

Written By: Suresh, Updated On : June 22, 2021 5:36 pm
Follow us on

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రంతో సమన్వయం చేసుకోలేకపోయామని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీ ఒక్కటే కాకుండా ప్రపంచమంతా అప్పులు చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో నీతి ఆయోగ్, రైల్వే శాఖ మంత్రులను కలుస్తానని మంత్రి తెలిపారు.