Indian democracy : భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద నిజమైన ప్రజాస్వామ్య దేశం. రెండు పార్టీలు, బహుళ పార్టీలకు కొన్ని దేశాలకు అవకాశం ఉండదు. నీకు నచ్చిన సిద్ధాంతంతో కోపంతో కొత్త పార్టీలు పెట్టుకోవచ్చు. ఎన్ని చెప్పినా భావ స్వేచ్ఛకు ఓటు వేయాల్సిందే. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోరుకోవాలి. మనం గొప్ప దేశంగా చెప్పుకోవడానికి పెద్ద క్వాలిటీ ఏంటంటే.. ఇదే..
ప్రజాస్వామ్యానికి అధికార పార్టీ ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం.. అధికార పార్టీకి చెక్ పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షానికి అవసరం. ఇలా లేకపోతే ఒకే పార్టీ కేంద్రకృత అధికారంలోకి వెళుతుంది. భారత్ లో గట్టి ప్రతిపక్షం లేదు. వాళ్ల స్వయంకృతాపరాధం.. బీజేపీకి ప్రత్యామ్మాయం కాంగ్రెస్ కనిపించడం లేదు. రాహుల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ విఫలం అవుతూనే ఉంది.
పార్టీల విచ్ఛిన్న ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
