నేపాల్ లో 1207కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న రోజు రోజుకి నమోదవుతున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనేవుంది. గడిచిన 24గంటల్లో 1207కొత్త కేసులు నమోదవ్వగా 8మంది మృతి చెందినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 71,821కేసులు నమోదవ్వగా 53,013మంది కోలుకున్నారని, మొత్తంగా 467మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

Written By: NARESH, Updated On : September 26, 2020 9:04 pm
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న రోజు రోజుకి నమోదవుతున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనేవుంది. గడిచిన 24గంటల్లో 1207కొత్త కేసులు నమోదవ్వగా 8మంది మృతి చెందినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 71,821కేసులు నమోదవ్వగా 53,013మంది కోలుకున్నారని, మొత్తంగా 467మంది మృతి చెందినట్లు వెల్లడించింది.