టోక్యో ఒలింపిక్స్.. ఫైనల్ కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా

ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఫైనల్ కు అర్హత సాధించాడు. గ్రూప్-ఎ క్వాలిఫై రౌండ్ లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్ చోప్రా నిలిచాడు. జావెలిన్ త్రో ఫైనల్ ఈనెల 7న జరగనుంది. మరోవైపు జావెలిన్ త్రోలో భారత్ కు చెందిన మరో అథ్లెట్ శివపాల్ సింగ్ నిరాశపరిచాడు.

Written By: Suresh, Updated On : August 4, 2021 8:20 am
Follow us on

ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఫైనల్ కు అర్హత సాధించాడు. గ్రూప్-ఎ క్వాలిఫై రౌండ్ లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్ చోప్రా నిలిచాడు. జావెలిన్ త్రో ఫైనల్ ఈనెల 7న జరగనుంది. మరోవైపు జావెలిన్ త్రోలో భారత్ కు చెందిన మరో అథ్లెట్ శివపాల్ సింగ్ నిరాశపరిచాడు.