నీరజ్ చోప్రాకు రూ. 6 కోట్ల నగదు రివార్డు

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్ కు హర్యానా సర్కారు రూ. 6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. 23 ఏండ్ల నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో 100 ఏళ్ల తర్వాత తొలి స్వర్ణం వచ్చినట్లయ్యింది.

Written By: Velishala Suresh, Updated On : August 7, 2021 6:59 pm
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్ కు హర్యానా సర్కారు రూ. 6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. 23 ఏండ్ల నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో 100 ఏళ్ల తర్వాత తొలి స్వర్ణం వచ్చినట్లయ్యింది.