spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల

జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల

జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి హెల్త్ సర్వేకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా అని వాకబు చేశారు. ఆరోగ్యం ఎట్లా ఉందని చిన్నా, పెద్దలను పలకరించారు. సర్వేకు వచ్చే వారికి కుటుంబ ఆరోగ్య వివరాలు అందిస్తే ఏమైనా సమస్య ఉన్నట్లు తేలితే త్వరగా చికిత్స అందించడానికి వీలువుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Oktelugu Epaper