టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్ రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్ రెడ్డి తెరాసలోకి వచ్చారన్నారు. యువనేత కౌశిక్ రెడ్డి తెరాసలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి నాతో కలిసి పనిచేశారు. […]

Written By: Suresh, Updated On : July 21, 2021 5:51 pm
Follow us on

కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్ రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్ రెడ్డి తెరాసలోకి వచ్చారన్నారు. యువనేత కౌశిక్ రెడ్డి తెరాసలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి నాతో కలిసి పనిచేశారు. నాడు చెన్నా రెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారని సీఎం కేసీఆర్ తెలిపారు.