టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు ఇవాళ కొండాపూర్ లోని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : July 20, 2021 10:58 am
Follow us on

హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు ఇవాళ కొండాపూర్ లోని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.