ఆనందయ్య మందుపై అప్పుడే నిర్ణయం..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వలేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆ నివేదిక వచ్చే వరకూ ప్రభుత్వం మందుపై తుది నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కొవిడ్ పరిస్థితులకు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.

Written By: Suresh, Updated On : May 29, 2021 3:54 pm
Follow us on

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వలేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆ నివేదిక వచ్చే వరకూ ప్రభుత్వం మందుపై తుది నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కొవిడ్ పరిస్థితులకు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.