టోక్యో చేరిన భారత షూటింగ్ జట్టు

ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది. షూటింగ్ జట్టులో మనూ బాకర్, సౌరభ్ చౌదురి వంటి యువ క్రీడాకారులతో పాటు సంజీవ్ రాజ్ పుత్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. భారత జట్టు ఈనెల 24న పతకాల వేట ప్రారంభించనుంది.

Written By: Suresh, Updated On : July 17, 2021 11:11 am
Follow us on

ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది. షూటింగ్ జట్టులో మనూ బాకర్, సౌరభ్ చౌదురి వంటి యువ క్రీడాకారులతో పాటు సంజీవ్ రాజ్ పుత్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. భారత జట్టు ఈనెల 24న పతకాల వేట ప్రారంభించనుంది.