Homeవార్త విశ్లేషణTirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirumala నిన్న స్వామివారిని 78,031 మంది దర్శించుకోగా 32,936 మంది తలనీలాలు సమర్శించుకున్నారు.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,031 మంది దర్శించుకోగా 32,936 మంది తలనీలాలు సమర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు చేకూరింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper