ఏపీలో కరోనా కల్లోలం..

  ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా అధికారులు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,66,438 కి చేరింది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 1,205 మందితో కలుపుని మొత్తం […]

Written By: Suresh, Updated On : November 27, 2020 8:37 pm
Follow us on

 

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా అధికారులు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,66,438 కి చేరింది.

ఇవాళ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 1,205 మందితో కలుపుని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 8,47,325 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,752 సాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 99,13,068 సాంపిల్స్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.