అలాగైతే ఎవరైనా కెప్టెన్ గా ఉండొచ్చు

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ రహస్య సంకేతం ఉపయోగించడంపై టీమ్ ఇండియా మాజీ స్టార్ విరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాగైతే ఎవరైనా కెప్టెన్ అవుతారని అన్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మధ్య ఓవర్లు జరుగుతున్నప్పుడు కోల్ కతా విశ్లేషకుడు నాథమ్ లీమన్ 54 అని రాసుకున్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. వ్యాఖ్యాతలు, అభిమానులు ఆ సంకేతానికి అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా […]

Written By: Suresh, Updated On : April 28, 2021 9:52 am
Follow us on

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ రహస్య సంకేతం ఉపయోగించడంపై టీమ్ ఇండియా మాజీ స్టార్ విరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాగైతే ఎవరైనా కెప్టెన్ అవుతారని అన్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మధ్య ఓవర్లు జరుగుతున్నప్పుడు కోల్ కతా విశ్లేషకుడు నాథమ్ లీమన్ 54 అని రాసుకున్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. వ్యాఖ్యాతలు, అభిమానులు ఆ సంకేతానికి అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు.