- Telugu News » Ap » Gold coins were found near the srisailam temple
శ్రీశైలం ఆలయ సమీపంలో బంగారు నాణేలు
తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయ సమీపంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ ఆవరణలో నిర్మాణ పనులలో భాగంగా తవాక్కాలు తవ్వుతుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి. సమాచారం అందుకున్న ఆలయ అధికారి ఈవో కె.ఎస్. రామారావు, మండల తహసీల్దార్ రాజేంద్రసింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. Also Read: మెట్రో […]
Written By:
, Updated On : October 4, 2020 / 06:38 PM IST
తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయ సమీపంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ ఆవరణలో నిర్మాణ పనులలో భాగంగా తవాక్కాలు తవ్వుతుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి. సమాచారం అందుకున్న ఆలయ అధికారి ఈవో కె.ఎస్. రామారావు, మండల తహసీల్దార్ రాజేంద్రసింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా?