వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉంది. పూడూర్ మండలం మన్నెగూడ వద్ద ధరణి కాటన్ మిల్ సమీపంలో క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్షు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని […]

Written By: Suresh, Updated On : July 26, 2021 10:58 am
Follow us on

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉంది. పూడూర్ మండలం మన్నెగూడ వద్ద ధరణి కాటన్ మిల్ సమీపంలో క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్షు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.