వీలైనన్ని టీకాలు తెప్పించండి.. మనీశ్ సిసోడియా

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కరోనా మూడో ముప్పు పిల్లల పై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సినోడియా బుధవారం ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలి. అందుకు చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.

Written By: Suresh, Updated On : June 9, 2021 9:37 pm
Follow us on

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కరోనా మూడో ముప్పు పిల్లల పై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సినోడియా బుధవారం ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలి. అందుకు చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.