అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య, ఆరోగ్య బీమా

కొవిడ్-19 తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఉదారంగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. కరోనాతో పలువురు చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయారని, వీరందరూ గౌరవంతో బతుకూతు మెరుగైన అవకాశాలు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్య బీమా వంటి వసతులను సమాకూరుస్తుందని పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : May 29, 2021 7:40 pm
Follow us on

కొవిడ్-19 తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఉదారంగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. కరోనాతో పలువురు చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయారని, వీరందరూ గౌరవంతో బతుకూతు మెరుగైన అవకాశాలు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్య బీమా వంటి వసతులను సమాకూరుస్తుందని పేర్కొన్నారు.