మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి వస్తున్న కారు ఆటోను డీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 9మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 1, 2020 10:51 pm
Follow us on

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి వస్తున్న కారు ఆటోను డీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 9మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.