మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ కరోనాతో కన్నమూత

కరోనా మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సొలి సొరాబ్జీ 1930 లో ముంబైలో జన్మించారు. 1953 లో బాంబే హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.

Written By: Suresh, Updated On : April 30, 2021 10:30 am
Follow us on

కరోనా మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సొలి సొరాబ్జీ 1930 లో ముంబైలో జన్మించారు. 1953 లో బాంబే హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.