Site icon OkTelugu

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది.. ఈటల

సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాదయాత్రకు తెరాస ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని విమర్శించారు. ప్రజలను భయంభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఆదేవిధంగా తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని.. ధర్మాన్ని న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని పేర్కొన్నారు.

Exit mobile version