Homeవార్త విశ్లేషణRoad Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిత్తూరు కు చెందిన నలుగురి మృతి

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిత్తూరు కు చెందిన నలుగురి మృతి

Road Accident: కర్ణాటకలోని హౌస్కోటే వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు మరణించారు. ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేస్తూ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కేశవరెడ్డి, తులసి, ప్రణతి, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి  విషమంగా ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version