పంజాబ్ లో జూన్ 15 వరకు ఆంక్షలు పొడిగింపు

కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలను పొడిగించినట్లు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పలు మినహాయింపులు ఇచ్చింది. వ్యాపారులు దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని సూచించింది.

Written By: Suresh, Updated On : June 7, 2021 5:59 pm
Follow us on

కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలను పొడిగించినట్లు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పలు మినహాయింపులు ఇచ్చింది. వ్యాపారులు దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని సూచించింది.