టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ

దిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్ మరికాసేపట్లో తమ ఎనిమిదో మ్యాచ్ తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా దిల్లీ ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా పంజాబ్ మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని ఇరు జట్టూ పట్టుదలతో తలపడుతనున్నాయి.

Written By: Suresh, Updated On : May 2, 2021 7:17 pm
Follow us on

దిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్ మరికాసేపట్లో తమ ఎనిమిదో మ్యాచ్ తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా దిల్లీ ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా పంజాబ్ మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని ఇరు జట్టూ పట్టుదలతో తలపడుతనున్నాయి.