నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు- 75 పై చర్చ

రక్షిణ మంత్రిత్వ శాఖ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు -75 లో భాగంగా ఆరు జలంతర్గాముల నిర్మాణానికి టెండర్ జారీపై భేటీలో చర్చించనున్నారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణానికి సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పనులను లెండర్లు పిలించేందుకు ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో ఆమోదం తెలిపితే టెండర్లకు నోటిఫికేషన్ జారీకానుంది.

Written By: Velishala Suresh, Updated On : June 4, 2021 7:25 am
Follow us on

రక్షిణ మంత్రిత్వ శాఖ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు -75 లో భాగంగా ఆరు జలంతర్గాముల నిర్మాణానికి టెండర్ జారీపై భేటీలో చర్చించనున్నారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణానికి సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పనులను లెండర్లు పిలించేందుకు ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో ఆమోదం తెలిపితే టెండర్లకు నోటిఫికేషన్ జారీకానుంది.