పీఎం కేర్స్ ఫండ్ కి దలైలామా విరాళం

దేశ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న వేళ టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం మరింత సమర్థంగా పోరాడేలా పీఎం కేర్స్ ఫండ్ కు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. తోటి భారతీయ సోదరీ, సోదరులకు సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టును కోరాను అని తెలిపారు.

Written By: Suresh, Updated On : April 27, 2021 6:27 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న వేళ టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం మరింత సమర్థంగా పోరాడేలా పీఎం కేర్స్ ఫండ్ కు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. తోటి భారతీయ సోదరీ, సోదరులకు సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టును కోరాను అని తెలిపారు.