Homeజాతీయం - అంతర్జాతీయంముంచుకొస్తున్న తౌక్త తుఫాన్.. ఐదు రాష్ట్రాలపై ప్రభావం

ముంచుకొస్తున్న తౌక్త తుఫాన్.. ఐదు రాష్ట్రాలపై ప్రభావం

అరేబియాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారి తీరం వైపు దూసుకొస్తున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ ఐదు రాష్ట్రాలకు సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం NDRF బలగాలను పంపించింది. తౌక్తా తుపాన్ ప్రభావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular