మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారినపడ్డారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

Written By: Velishala Suresh, Updated On : May 9, 2021 12:32 pm
Follow us on

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారినపడ్డారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.