కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. ఏక్నాథ్ గైక్వాడ్ కుమార్తె వర్షా గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముంబై పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఏక్నాథ్ అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు.

Written By: Suresh, Updated On : April 28, 2021 1:24 pm
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. ఏక్నాథ్ గైక్వాడ్ కుమార్తె వర్షా గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముంబై పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఏక్నాథ్ అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు.