ప్రధాని మోదీని కలిసిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ ఢిల్లీలో తొలిసారి కలుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మామాతా కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్లు కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాలని ఆమె అభ్యర్థించారు.

Written By: Suresh, Updated On : July 27, 2021 5:13 pm
Follow us on

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ ఢిల్లీలో తొలిసారి కలుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మామాతా కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్లు కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాలని ఆమె అభ్యర్థించారు.